తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న యశస్విని ఝాన్సీ రెడ్డి
On
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలందరికీ సీతారాముల దీవెనలు ఉండాలని కోరారు అనంతరం మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని వారన్నారు కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ప్రజలందరికీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మరియు వారి సంఘం సభ్యులకు సంగీత సాంస్కృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కవులకు కళాకారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు
Views: 213
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..
05 May 2024 19:12:22
మధుయాష్కి గౌడ్ కు
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..
తృటిలో తప్పిన ప్రమాదం..
ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ...
Comment List