తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి

తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న  యశస్విని ఝాన్సీ రెడ్డి  మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలందరికీ సీతారాముల దీవెనలు ఉండాలని కోరారు అనంతరం మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని వారన్నారు కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ప్రజలందరికీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మరియు వారి సంఘం సభ్యులకు సంగీత సాంస్కృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కవులకు కళాకారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

Views: 231
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*  *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా
మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి