దుబాయ్ లో ప్రపంచ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ ఎన్నారై సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి..
సుమరు 110 మంది కార్మికులకు అన్నదానం పంపిణీ..
On
దుబాయ్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ దుబాయ్ ఎన్నారై వేములవాడ నియోజకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి బుధవారం దుబాయ్ లోని పలు ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులను కలిసి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారి బాగోగులు తెలుసుకొని కార్మికులకు తనవంతుగా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సుమారు 110 మంది కార్మికులకు వారి కుమార్తె దీక్షిత చేతుల మిదిగా అన్నదానం పంపిణీ చేశారు.
Views: 42
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
18 May 2024 16:55:59
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*
*ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
Comment List