తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

తొర్రూరు SHO కూచిపూడి జగదీష్, ఎస్సై పి రాజు

తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం IMG-20240504-WA0008 ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు జరగ కుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ సంజీవ్, ఎస్సైలు కూచిపూడి జగదీష్, పిల్లల రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 8
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*  *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా
మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి