వైన్ షాపులో దొంగలు
డివిఆర్ తో సహా మద్యం బాటిల్ ఎత్తుకెళ్లిన వైనం
On
దొంగలను త్వరలోనే పట్టుకుంటాం సిఐ బాబురావు ఎస్ఐ నాగేష్
వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు.
* గోడకి రంధ్రం.
* డివిఆర్ తో సహ,43 వేల మద్యం అపహరణ.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండలంలోని గుండెంగా గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు పడ్డారు వైన్ షాప్ కు వెనుక వైపున గోడకు రంద్రం చేసి వైన్ షాపులో ఉన్న డివిఆర్ ను ఎత్తుకెల్లగా, 43 వేల విలువచేసే మద్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహకరించుకొని పోయారు. ఇట్టి సంఘటనపై వైన్ షాప్ లో పనిచేస్తున్న వంటల చంద్రమోహన్ ఫిర్యాదు చేసినట్టు గూడూరు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దొంగలను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు సీఐ బాబురావు ఎస్ఐ నాగేష్ లు తెలియజేయడం జరిగింది.
Read More ఘనంగా పల్లా సతీష్ రెడ్డి జన్మదిన వేడుక
Views: 37
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
18 May 2024 16:55:59
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*
*ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
Comment List