*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డ్ కు చెందిన కాటం సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య IMG-20231008-WA0550 ఆదివారం మృతురాలి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం ఒక క్వింటా బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు ఆసరాగా నిలవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఉండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షులు పల్లే కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేష్, మండల నాయలు సంతోష్, సోషల్ మీడియా కో కన్వీనర్ శివ, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 99
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News