అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎంపీపీ సావిత్రి
By Khasim
On
.jpg)
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు ఏప్రిల్ 21:
అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గాయం సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ సావిత్రి మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపిడిఓ హనుమంతరావు,శ్రీకాంత్,వైస్ ఎంపీపీ కోదమల బెంజిమెన్,రుద్రపాటి శోభా,ఎంపీటీసీ నారాయణ స్వామి,ఉడుముల సుబ్బారెడ్డి,సానికొమ్ము మధుసూదన్ రెడ్డి,తిరపతీ రెడ్డి,సర్పంచులు,మండల స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Views: 70
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

05 May 2025 19:39:41
స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి.
కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి....
Comment List