తెలంగాణలో పలు చోట్ల భూకంపం
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 81
About The Author
Related Posts
Post Comment
Latest News
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..
05 May 2024 19:12:22
మధుయాష్కి గౌడ్ కు
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..
తృటిలో తప్పిన ప్రమాదం..
ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ...
Comment List