ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి చామల డింపుల్  రెడ్డీ.

On
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి చామల డింపుల్  రెడ్డీ.

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చామల డింపుల్  రెడ్డీ. 

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి సతీమణి   

IMG-20240430-WA0009
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంటింట ప్రచారం నిర్వహించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి సతీమణి చామల డింపుల్ రెడ్డి..

అబ్దుల్లాపూర్మేట్, ఏప్రిల్ 30 న్యూస్ ఇండియా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహింపట్నం మున్సిపాలిటీ, ఖానాపూర్ గ్రామంలో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి చామల డింపుల్ రెడ్డీ ఇంటింటి ప్రచారంలో పాల్గోన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, గత బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారనీ, కేంద్ర ప్రభుత్వం అదాని, అంబానిలకు  పంచిపెడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటిల స్కీం  ప్రజలకు అమలు చేయడంలో ముందుంటుందని, చామల డింపుల్ రెడ్డీ అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ అండగా ఉంటుందని, భువనగిరి పార్లమెంటును అభివృద్దిలో ముందు వరుసలో ఉంటుందని చామల డింపుల్ రెడ్డీ అన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List